ఈ మెసేజ్‌ చదవటానికి మీరేం చేయాలంటే?
ముంబై :  కరోనా  లాక్‌డౌన్‌ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముంబై పోలీసులు కొత్తకొత్త టెక్నిక్‌లు ఫాలో అవుతున్నారు. తాజాగా తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ సర్‌ప్రైజ్‌ మెసేజ్‌ను పోస్ట్‌ చేశారు. ఈ మెసేజ్‌ను మనం మామూలుగా చదవలేం.. అందుకే పూర్తి నల్ల రంగులో ఉన్న దాన్ని చదవటానికి మన సెల్‌ఫోన్‌లో బ్రైట్‌నెస్‌న…
‘నా భార్య, బిడ్డను చూస్తే గర్వంగా ఉంది’
న్యూఢిల్లీ:  ప్రాణాంతక  కరోనా వైరస్‌  వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో దేశమంతా ప్రస్తుతం లాక్‌డౌన్‌లో ఉంది. కరోనా ‘ప్రసాదించిన’ఈ ఖాళీ సమయాన్ని కొంతమంది కుటుంబానికి కేటాయించగా.. మరికొంత మంది తమలోని నైపుణ్యాలకు పదునుపెడుతూ సృజనాత్మకత జోడించి కరోనాపై పాటలు, పద్యాలు, కథలు, కవితల రూపంలో అవగాహన కల్పిస్తున్…
హాఫ్‌ కరోనా! ఇదెక్కడిది? స్పందించిన గుత్తా
హైదరాబాద్‌ :  లాక్‌డౌన్‌ సమయంలో విద్యావంతులే రోడ్లపై జాగింగ్‌ చేయడాన్ని ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణ  గుత్తా జ్వాల  తప్పుబట్టారు. అంతేకాకుండా లాక్‌డౌన్‌ సక్రమంగా పాటించని అలాంటి వారే  కరోనా వైరస్‌  వ్యాప్తికి ఓ వర్గం కారణమంటూ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత కొద్ది రోజులుగా తనను ‘హాఫ్‌ కరో…
వరుసగా రెండోసారి రౌడీనే..
క్రేజీకి హిట్లు, ఫ్లాప్స్‌తో సంబంధం లేదని నిరూపించాడు టాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌  విజయ్‌ దేవరకొండ . మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్‌-2019 జాబితాలో రౌడీ వరుసగా రెండో సారి ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచాడు. గతేడాది కూడా విజయ్‌ ఈ లిస్ట్‌లో మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఇక మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ రెండోస్థానంలో నిలి…
ఆ బ్లెడ్‌ గ్రూపు వాళ్లు తస్మాత్‌ జాగ్రత్త!
బీజింగ్‌ :  ప్రపంచ వ్యాప్తంగా 2 లక్షల కరోనా పాజటివ్‌ కేసులు నమోదు కాగా, అందులో 8 వేల మందికి పైగా మృతిచెందారు.  రోజురోజుకు కరోనా మృతులు పెరుగుతున్న వేళ.. ఈ వైరస్‌కు సంబంధించిన పలు అంశాలపై పరిశోధనలు సాగుతున్నాయి. తాజాగా చైనాలో కరోనా సోకిన 2,000 మంది రక్త నమునాలను పరీక్షించగా.. బ్లెడ్‌ గ్రూప్‌ ఏ ఉన్నవ…
తెల్లారిన బతుకులు
పోడూరు మండలం జగన్నాథపురం గ్రామం వద్ద జరిగిన దుర్ఘటన మూడుకుటుంబాల్లో కారుచీకట్లు కమ్మేలా చేసింది. తీరని విషాదాన్ని మిగిల్చింది. బుధవారంతెల్లవారుజామున తూర్పుగోదావరి జిల్లా పోడూరు:  పోడూరు మండలం జగన్నాథపురం వద్ద బుధవారం వేకుజామున 4 గంటల సమయంలో  కాలువలోకి  కారు దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్క…